27 December 2018

ఆ ముగ్గురు ఏపీ ప్రజలను వంచించారు.. http://bit.ly/2QQ1RL4

ఢిల్లీః గత ఎన్నికల సమయంలో మోదీ,చంద్రబాబు,పవన్‌కల్యాణ్‌లు  ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి ప్రజలను వంచించారని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.ఢిల్లీలో  వంచనపై గర్జన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. నేడు ముగ్గురు ఎవరిదారిన వారు విడిపోయి ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఏపీ ప్రజలను నడిరోడ్డు మీద వదిలేశారని మండిపడ్డారు. ఏపీ విభజన చట్టాన్ని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2QQ1RL4
via IFTTT December 27, 2018 at 04:50PM

No comments:

Post a Comment