ఢిల్లీః దేశంలో మోదీ గ్రాఫ్ తగ్గిపోవడంతో చంద్రబాబు బీజేపీ నుంచి తెగతెంపులు చేసుకున్నారని వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు.నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు బయటకు వచ్చి ధర్మాపోరాటాలు అంటూ దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.మిత్రపక్షంగా కలిసి ఉన్నప్పుడు మోదీ చెప్పిన మాటలకు చంద్రబాబు ఎందుకు తల ఆడించారని ప్రశ్నించారు.రాష్ట్రానికి ప్రాణవాయువు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2TeUaed
via IFTTT December 27, 2018 at 10:18PM
No comments:
Post a Comment