30 December 2018

కష్టార్జితం దోచుకున్నారు.. http://bit.ly/2SsKtJ5

వైయస్‌ జగన్‌కు అగ్రిగోల్డ్‌ బాధితుల మొర...శ్రీకాకుళంః కూలీపని చేసుకుని అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేస్తే  నట్టేట ముంచారని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.కష్టార్జితం డబ్బులు పొదుపు చేస్తే అన్యాయం చేశారన్నారు.తమ సమస్యను ఏ రాజకీయ నాయకుడి దగ్గరకు వెళ్ళిన పట్టించుకోలేదని, వైయస్‌ జగన్‌ మాత్రమే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SsKtJ5
via IFTTT December 30, 2018 at 08:59PM

No comments:

Post a Comment