29 December 2018

స్వార్థ ప్రయోజనాలు కోసం ఏపీని నాశనం చేస్తావా.. http://bit.ly/2RlkGoL

హైకోర్టు,సుప్రీంకోర్టులపైనే ఆరోపణలా...చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ నేత సి.రామచంద్రయ్య ఫైర్‌..హైదరాబాద్ః ఓటుకు కోట్లు కేసు కారణంగా ఏపీ ఎకానమీ మొత్తం చంద్రబాబు నాశనం చేశారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య మండిపడ్డారు.హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పదేళ్లు  హైదరాబాద్‌లో  ఉండే అవకాశం ఉన్నా కూడా ఓటుకు నోటు కేసుకు భయపడి..స్వార్థ ప్రయోజనాలు కోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2RlkGoL
via IFTTT December 29, 2018 at 08:53PM

No comments:

Post a Comment