వైయస్ జగన్కు కలిసిన ఆరోగ్యమిత్రలు..శ్రీకాకుళంః ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమను రెగ్యులర్ చేయడంలేదని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేశారు.వైయస్ జగన్ను తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ సర్వీసులు క్రమబద్దీకరించాలని కోరుతూ వైయస్ జగన్కు వినతిపత్రం సమర్పించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న కోర్టు తీర్పును సైతం అమలు చేయడంలేదని వాపోయారు.2007లో ఆరోగ్యమిత్రలుగా నియమితులయ్యామన్నారు. ఇప్పటి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AwwfjF
via IFTTT December 30, 2018 at 08:47PM
No comments:
Post a Comment