27 December 2018

కేంద్ర,రాష్ట ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పాలి.. http://bit.ly/2ER1AB5

వైయస్‌ఆర్‌సీపీ బీసీ విభాగం అధ్యక్షులు  జంగా కృష్ణమూర్తి..ఢిల్లీః తెలుగు జాతి జీవితాలతో బీజేపీ,కాంగ్రెస్,టీడీపీ ప్రభుత్వాలు ఆటలు ఆడుకుంటున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నేత వైయస్‌ఆర్‌సీపీ నేత జంగా కృష్ణమూర్తి అన్నారు. పునర్విభజన చట్టంలో అంశాలు అమలు పర్చకుండా, ప్రత్యేకహోదాను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా ఇస్తేనే ఏపీ పురోగతి చెందుతుందనే నినాదంతో నిరంతరం వైయస్‌ఆర్‌సీపీ పోరాటాలు చేస్తుందన్నారు. ప్రత్యేకహోదా సాధించే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2ER1AB5
via IFTTT December 27, 2018 at 05:23PM

No comments:

Post a Comment