ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి..వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి..ఢిల్లీః ఏపీకి అన్యాయం చేసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై గత నాలుగున్నరేళ్లుగా వైయస్ఆర్సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.ఢిల్లీలో వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను టీడీపీ,బీజేపీలు వంచించాయన్నారు. 2014 ఎన్నికల సమయంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2TbqiiI
via IFTTT December 27, 2018 at 10:00PM
No comments:
Post a Comment