వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు..ఢిల్లీః ప్రత్యేకహోదా సాధనకు వైయస్ జగన్ ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ అహర్నిశలు పోరాడుతుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు.ఎన్నికల సమయంలో ఆరువందల అబద్ధపు హామీలిచ్చి గెద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిందన్నారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..మరో పక్క ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారన్నారు.ప్రత్యేకహోదా,విభజన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2QRT1wn
via IFTTT December 27, 2018 at 07:52PM
No comments:
Post a Comment