ఢిల్లీ: బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నల్లటి అబద్దాలతో శ్వేతపత్రాలను (White paper with black lies ) విడుదల చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ ఇక్బాల్ అన్నారు. ప్రజల సంక్షేమాన్ని మరచి శ్వేతపత్రాలతో మరోసారి వంచిస్తున్నారని మండిపడ్డారు. తాను ఏవ ర్గాన్ని వివక్షకు గురి చేయలేదంటూ చంద్రబాబు ఇప్పుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులను, మైనార్టీలను, ఎస్టీలను,
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SmF1HN
via IFTTT December 27, 2018 at 08:22PM
No comments:
Post a Comment