31 December 2018

టీడీపీ ప్రచారమే తప్ప..ఎవరినీ ఆదుకోలేదు.. http://bit.ly/2StXjqq

వైయస్‌ జగన్‌కు జీడి పరిశ్రమ కార్మికుల గోడు..శ్రీకాకుళంః  వైయస్‌ జగన్‌ను కలిసి జీడి పరిశ్రమ కార్మికులు తమ గోడు చెప్పుకున్నారు. తమ సమస్యలు చెప్పుకున్నారు.కూలీకి వెళ్తామంటే పంటలేదని, ఇంట్లో ఉందామంటే అవి తూపాన్‌ దాటికి ఎగిరిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.తిత్లీ తుపాను బాధితులకు సాయం చేశామని టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, ఎవరినీ ఆదుకోలేదని కార్మికులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2StXjqq
via IFTTT December 31, 2018 at 06:49PM

No comments:

Post a Comment