వైయస్ఆర్సీపీ సమన్వయకర్త అప్పలరాజు..శ్రీకాకుళంఃఅన్నివర్గాల ప్రజలు వైయస్ జగన్కు బ్రహ్మరథం పడుతున్నారని పలాస వైయస్ఆర్సీపీ సమన్వయకర్త అప్పలరాజు అన్నారు.గడచిన నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సంక్షేమ పథకాలు, కనీస సౌకర్యాలకు కూడా కల్పించడంలేదన్నారు.రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం పలాస అని అన్నారు. అనేక వనరులున్నా అభివృద్ధికి నోచుకోవడంలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SnB5pX
via IFTTT December 30, 2018 at 08:42PM
No comments:
Post a Comment