30 December 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన మత్స్యకారులు http://bit.ly/2s1y974

ఫిషింగ్‌ హార్బర్, కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేయాలని వినతి..శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసిన నువ్వులరేవు గ్రామ మత్స్యకారులు తమ సమస్యలు చెప్పుకున్నారు.టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు పేట్రేగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. చేపల వేట ఇతర రాష్ట్రాలకు వలసపోవాల్సి వస్తుందన్నారు. తమకు ఫిషింగ్‌ హార్బర్,కోల్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.వైయస్‌ఆర్‌ హయాంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2s1y974
via IFTTT December 30, 2018 at 09:11PM

1 comment:

  1. జగనన్నకే మన ఓటు

    ReplyDelete