సిఐని పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేత పెద్దారెడ్డిఅనంతపురంః జేసీ అనుచరుల దాడిలో గాయపడ్డ సీఐని వైయస్ఆర్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.తాడిపత్రిలో జేసీ సోదరుల అరాచకాలు మితిమీరుతున్నాయన్నారు.ప్రభుత్వం అండతోనే జేసీ బ్రదర్స్ బరి తెగిస్తున్నారన్నారు.జేసీ సోదరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తాడిపత్రి పరిస్థితి బిహార్ కన్నా దారుణంగా తయారవుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.పోలీసు,రెవెన్యూ వ్యవస్థలు జేసీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AqsewT
via IFTTT December 31, 2018 at 08:15PM
No comments:
Post a Comment