గిరిజనులను పట్టించుకోని టీడీపీ ప్రభుత్వంవైయస్ఆర్సీపీ సమన్వయకర్త రెడ్డి శాంతిశ్రీకాకుళంః గిరిజనులు అధ్వాన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని పాతపట్నం వైయస్ఆర్సీపీ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు.కనీస విద్య,వైద్య,రహదారుల సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడం లేదన్నారు.టీడీపీ ప్రభుత్వం గత నాలున్నరేళ్లుగా ఒక అభివృద్ధి పని కూడా చేయలేదని మండిపడ్డారు.గిరిజనులు అభివృద్ధికి నోచుకోకుండా అంధకారంలో జీవిస్తున్నారని తెలిపారు.గతంలో వైయస్ఆర్ హయాంలో 150 పంచాయతీలకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2BJR4rA
via IFTTT December 29, 2018 at 05:17PM
No comments:
Post a Comment