27 December 2018

మీ తప్పులకు ఇతరులను బాధ్యలను చేయవద్దు బాబూ! http://bit.ly/2EQpdJt

న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ మెడలు వంచే క్రమంలో భాగంగానే ఢిల్లీలో వంచన పై గర్జన దీక్షను నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపి మిథున్ రెడ్డి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశాన్ని భుజాన వేసుకోక పోయి ఉంటే చంద్రబాబు ఆ మాట ఎత్తేవారు కాదన్నారు. నాలుగున్నరేళ్లపాటు ప్యాకేజి కావాలంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తునప్పుడు కూడా ప్రజలను చైతన్యవంతులను చేశామన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EQpdJt
via IFTTT December 27, 2018 at 05:28PM

No comments:

Post a Comment