శ్రీకాకుళంఃఅలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలించారని ..గాంధీ అహింసతో జాతిని ఏకం చేయడంలో గెలించారని..వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాన్ని గెలిచారని వైయస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు.పలాస నియోజకవర్గంలోకి వైయస్ జగన్ రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని, ఇదే స్ఫూర్తితో ద్విగుణీకృతం ఉత్సాహంతో తాము పనిచేయడానికి సిద్దంగా ఉన్నాామన్నారు.పలాస నియోజకవర్గంలో చ్రరితలో నిలిచిపోయే విధంగా వైయస్ జగన్ బహిరంగ సభ జరిగిందన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2RqJmwa
via IFTTT December 31, 2018 at 04:41PM
No comments:
Post a Comment