27 December 2018

రంగులు మార్చే రాజకీయ ఊసరవెల్లి చంద్రబాబు.. http://bit.ly/2Rh0lRE

ఢిల్లీఃప్రత్యేక హోదాతో మాత్రమే  ఏపీకి న్యాయం జరుగుతుందని మొదటి నుంచి చిత్తశుద్ధితో పోరాడుతున్న వ్యక్తి వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద వంచనపై గర్జన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రత్యేకహోదా కోసం వైయస్‌ జగన్‌ నిరవధిక దీక్ష చేపట్టారన్నారు.నేడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2Rh0lRE
via IFTTT December 27, 2018 at 05:54PM

No comments:

Post a Comment