30 September 2018

కొండంత ధైర్యం నింపారు.. https://ift.tt/2IqGdpj

విజయనగరంః అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారని  అగ్రిగోల్డ్‌ బాధితులు తెలిపారు. విజయనగరం జిల్లా కోరుకొండలో ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను అగ్రిగోల్డ్‌ బాధితులు కలిసి తమ పోరాటానికి బాసటగా నివాలని వైయస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు.మూడున్నర సంవత్సరాలుగా  ఈ చేతగాని ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతుందని విమర్శించారు. టీడీపీ నాయకులు రాబంధుల్లా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IqGdpj
via IFTTT September 30, 2018 at 09:58PM

జగన్‌ వెన్నంటే మేమంతా.. https://ift.tt/2NbShva

విజయనగరంః సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఎన్ని ఆందోళనలు చేసిన టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఉపాధ్యాయ సంఘం నేతలు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్ళారు.  కోరుకొండలో వైయస్‌ జగన్‌ను ఉద్యోగ,ఉపా«ధ్యాయ సంఘాలు కలిశాయి. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇవ్వడం పట్ల మరోసారి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.అసెంబ్లీల్లో తీర్మాణాలు, కమిటీలకు ఉద్యోగులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NbShva
via IFTTT September 30, 2018 at 08:59PM

జననేత రాకతో కిక్కిరిసిన కోరుకొండ https://ift.tt/2N96JEx

విజయనగరం నియోజకవర్గంలోకి ప్రజా సంకల్పయాత్రవిజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అశేష ప్రజల ఆశీస్సులతో వైయస్‌ జగన్‌ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. 274వ రోజు ప్రజా సంకల్పయాత్ర కోరుకొండ వద్ద విజయనగరం నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ అడుగుపెట్టారు. ఈ మేరకు ప్రజలు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N96JEx
via IFTTT September 30, 2018 at 08:42PM

నష్టాల పేరుతో మూసివేతకు కుట్ర https://ift.tt/2RbDJiz

విజయనగరంః భీంసింగ్‌ చక్కెర ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. మూతపడ్డ ఫ్యాక్టరీని గతంలో వైయస్‌ఆర్‌ రూ.18 కోట్ల రూపాయలిచ్చి తెరిపించారని చెరకు రైతులు గుర్తుచేసుకున్నారు. నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని ప్రభుత్వం పట్టించుకోకపోగా నష్టాల పేరుతో మూసివేతకు కుట్ర చేస్తున్నారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 48

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RbDJiz
via IFTTT September 30, 2018 at 08:32PM

వంద మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక https://ift.tt/2Ir1gIt

అనంతపురం: చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు ఆ పార్టీ నేతలు సైతం కదం తొక్కుతున్నారు. టీడీపీ అరాచకాలతో విసిగిపోయి ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ir1gIt
via IFTTT September 30, 2018 at 07:25PM

మోసాలను ఎండగడుతున్నందుకే దుష్ఫ్రచారం https://ift.tt/2xOlDLt

విజయనగరంః చంద్రబాబుది ప్రజలను మోసం చేసే అధర్మ పోరాటంగా వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అభివర్ణించారు. కాలయాపనే కోసమే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.  నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఏంచేశారని ప్రశ్నించారు. హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీని స్వాగతించలేదా.. సమాధానం చెప్పాలన్నారు. మోదీకి, వెంకయ్యకు సన్మానాలు చేసింది చంద్రబాబు కాదా ప్రశ్నించారు.. ఇన్నాళ్లూ మోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xOlDLt
via IFTTT September 30, 2018 at 06:59PM

విజయనగరం జిల్లాను గాలికొదిలేశారు.. https://ift.tt/2OWAqKB

వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే అభివృద్ధివైయస్‌ఆర్‌సీసీ ఉత్తరాంధ్ర  సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామివిజయనగరంః విజయనగరం జిల్లా సమస్యల వలయంలో ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జిల్లాలో రెండు జ్యూట్‌ మిల్లులు మూడు సంవత్సరాల క్రితం మూతపడ్డాయన్నారు.వేలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.  గత సంవత్సరం చంద్రబాబు నాయుడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OWAqKB
via IFTTT September 30, 2018 at 06:56PM

విశ్వబ్రాహ్మణులను అన్నివిధాల ఆదుకుంటాం.. https://ift.tt/2xOlzLJ

ఎమ్మెల్సీ స్థానంతో పాటు జీవో నెం.272లో చట్టసవరణజననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డివిజయనగరంః విశ్వ బ్రాహ్మణులకు అని విధాలుగా ఆదుకుంటామని జననేత వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. కోరుకొండ వద్ద వైయస్‌ జగన్‌ను కలిసిన విశ్వబ్రాహ్మణులుతమ సమస్యలపై వినతిప్రతం అందించి సమస్యలు చెప్పుకున్నారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలను సావధానంగా విన్నారు. చేతివృత్తులవారు మాత్రమే తాళిబొట్టు తయారుచేసే విధంగా చట్టసభలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xOlzLJ
via IFTTT September 30, 2018 at 06:51PM

బాబు వెళ్లింది సదస్సు కాదు....రుణం కోసం https://ift.tt/2P0y7Gy

చంద్రబాబు వెళ్ళింది. ఐక్య రాజ్యసమితి సదస్సుకు కాదు.. వ్యవసాయంపై చంద్రబాబు ప్రకటనలు వాస్తవదూరం ఏపీలో 70 శాతం రైతులు అప్పుల్లో ఉన్నారు.. పిఎసి ఛైర్మన్  బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హైదరాబాద్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకూంటూ ఐక్యరాజ్య సమితి సమావేశమంటూ ముఖ్యమంత్రి వెళ్లింది అప్పుల కోసం తప్ప మరో ప్రయోజనమేమీ లేదని పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రకృతి సేద్యానికి బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P0y7Gy
via IFTTT September 30, 2018 at 06:45PM

ఎమ్మెల్యే కిడారి హత్య చంద్రబాబు వైఫల్యమే.. https://ift.tt/2jS9aPD

విజయనగరంః  జిల్లాలో వైయస్‌ఆర్‌ చేసిన అభివృద్ధిని ఎవరూ చెరపలేరని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు.  జననేత వైయస్ జగన్  మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్న ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ ప్రాజెక్టులను కట్టించిన ఘనత వైయస్‌ఆర్‌దే అని అన్నారు. వైయస్‌ హయాంలోనే ఏయూ కేంద్రం,జెఎన్‌టీయూ కాలేజీలు వచ్చాయన్నారు. ఎమ్మెల్యే కిడారి హత్యకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2jS9aPD
via IFTTT September 30, 2018 at 06:01PM

నష్టాల ఊబిలో చక్కెర కార్మాగారాలు https://ift.tt/2IrtKSe

ప్రభుత్వ విధానాలతో కష్టాల్లో రైతులు, కార్మికులువిజయనగరంః టీడీపీ ప్రభుత్వం విధానాలు రైతులు,కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ గజపతినగరం సమన్వయకర్త బొత్స అప్పలనర్సయ్య మండిపడ్డారు. టీడీపీ పాలనలో చక్కెర కార్మాగారాలు మూతపడుతున్నాయన్నారు. మూతపడిన భీంసింగ్‌ చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తానని గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారని, మాట ఇచ్చిన ప్రకారమే అధికారంలోకి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IrtKSe
via IFTTT September 30, 2018 at 04:33PM

274వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2zFsc48

 విజయనగరం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. ఆదివారం ఉదయం జననేత 274వ రోజు పాదయాత్రను గజపతినగరం నియోజకవర్గం జామి మండలంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి బలరాంపురం, కుమరాన్‌, కోరుకొండ,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zFsc48
via IFTTT September 30, 2018 at 03:21PM

యాదవ సోదరులు, గీత కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా బాబూ? https://ift.tt/2IqajcC

29–09–2018, శనివారం పాత భీమసింగి, విజయనగరం జిల్లాఈ రోజంతా జామి మండలంలోనే పాదయాత్ర సాగింది. ఒకే మండలం రెండు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. ఎస్‌.కోటలో సగం, గజపతినగరంలో సగం పంచాయతీలున్నాయి. ఇక్కడి అనేక గ్రామాల చరిత్ర.. మహాభారత ఘట్టాలతో ముడిపడి ఉంది. ఉదయం నడిచిన గ్రామాల్లో అత్యధికంగా యాదవ సోదరులే ఉన్నారు. వారంతా తమ కష్టనష్టాలు చెప్పుకొన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IqajcC
via IFTTT September 30, 2018 at 03:17PM

29 September 2018

ఓటుకు నోటు కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి https://ift.tt/2QdwqFI

ఏపీలో లా అండ్‌ అర్డర్‌ కుంటుపడింది..వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధివిజయవాడః ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను  కాపాడుకోలేని చంద్రబాబు ఆ నెపాన్ని ప్రతిపక్షంపైకి నెట్టడం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు.కిడారి, సోమలను కాపాడలేని సర్కార్‌  ప్రతిపక్షంపై బురదజల్లుతోందన్నారు. దోపిడీ కోసం మైనింగ్‌ చట్టాలను మార్పుచేసింది మీరు కాదా...బాక్సైడ్‌ తవ్వకాలకు జీవో జారీ చేసింది మీరు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QdwqFI
via IFTTT September 30, 2018 at 12:10AM

కక్ష సాధింపుపై చంద్రబాబు సానుభూతి https://ift.tt/2xLaMC5

  ఎపి సిఎమ్ చంద్రబాబు అప్పుడప్పుడూ అపర జ్ఞానావతారాన్ని ఎత్తుతుంటారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే కేంద్రం కుట్రలు చేస్తోందనే సత్యాన్ని బాబు గుర్తించారట.ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కన్నీరు మున్నీరౌతున్నారు. పరోక్షంగా రేవంత్ రెడ్డి గురించే ఈ మాటలని ఎవ్వరికైనా అర్థం అవుతుంది. అయితే,  మామూలుగానే మతిగతితప్పి తానన్నమాటలు తానే మర్చిపోయే జబ్బు ఉన్న ఆయన, తాను చేసిన పనులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xLaMC5
via IFTTT September 30, 2018 at 12:09AM

ఒక్క క్లిక్‌తో ఈనాటి ముఖ్యాంశాలు https://ift.tt/2Qkg5PK

పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి -టీమిండియాకు వైయ‌స్‌ జగన్‌ అభినందనలు - కిర్ల నుంచి 273వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం - జన ప్రభంజనం - చంద్రబాబు వ్యాఖ్యలు అమానుషం - ఆంధ్రరాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోంది - నిత్యం ప్రజల్లో ఉండే జననేతే సీఎం కావాలి - జగనన్న రావాలి..ప్రజల కష్టాలు తీరాలి..

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Qkg5PK
via IFTTT September 30, 2018 at 12:05AM

డాష్ బోర్డ్ నిజాలు...డాష్ ... డాష్ https://ift.tt/2xMntfT

అన్నీ నాకు కనిపిస్తాయి అంటారు చంద్రబాబు...ఎలా అంటే నా దగ్గర డాష్ బోర్డు ఉంది అంటారు.ఉంటే మాత్రం అదేమన్నా మాయా దర్పణమా? ఎక్కడున్నవన్నీ కనిపించడానికి...అవును మాయా దర్పణమే బాబుగారికి కావాల్సినవి కనిపిస్తాయి..వద్దన్నవి మాయం అయిపోతాయి...అదే డాష్ బోర్డు మహత్యం మరి...అమరావతి అభివృద్ధి కోసం అప్పివ్వండి మహాప్రభో అని ఇలా జోలె పట్టగానే అలా 2000 కోట్ల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xMntfT
via IFTTT September 29, 2018 at 11:46PM

టీమిండియాకు వైయ‌స్‌ జగన్‌ అభినందనలు https://ift.tt/2DHJm5l

 హైదరాబాద్‌: ఆసియాకప్‌ టైటిల్‌ను ఏడోసారి గెలుపొందిన టీమిండియాకు వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ ఆసియాకప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఈ విజయంతో మేం గర్వపడేలా చేశారు’ అని ట్వీట్‌ చేశారు. ఇక శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DHJm5l
via IFTTT September 29, 2018 at 10:27PM

కాకర్లపూడి శ్రీనురాజు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక https://ift.tt/2DGP6wp

విజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. కాకర్లపూడి శ్రీనురాజు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. అలమండ మేజర్‌ పంచాయతీ మాజీ సర్పంచ్‌ కాకర్లపూడి శ్రీనురాజుకు వైయస్‌ జగన్‌ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DGP6wp
via IFTTT September 29, 2018 at 09:08PM

కావలిలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ https://ift.tt/2OmWH7f

నెల్లూరు: జిల్లాలోని కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కృష్ణ, నారాయణ, శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొని నవరత్నాలపై ప్రజలకు వివరించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OmWH7f
via IFTTT September 29, 2018 at 08:43PM

వైయస్‌ఆర్‌సీపీలో వంద మంది యువకుల చేరిక https://ift.tt/2JoAOyM

నెల్లూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై వివిధ పార్టీల నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి  క్యూకడుతున్నారు. తాజాగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బాలాజీ నగర్‌కు చెందిన వంద మంది యువకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JoAOyM
via IFTTT September 29, 2018 at 08:42PM

ఆరోగ్యశ్రీ అమలు చేయడం లేదు https://ift.tt/2OknLEk

విజయనగరం: చంద్రబాబు పాలనలో అరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆరోగ్యశ్రీ బాధితులు కలిశారు. ఎనిమిది నెలలైనా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ రాలేదని బాధితులు వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే లలితకుమారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OknLEk
via IFTTT September 29, 2018 at 08:41PM

అనుమ‌తి లేకుండా కాలేజీలు నడుతుపుతున్న మంత్రి నారాయణ https://ift.tt/2QkWA9N

నెల్లూరు: అనుమతి లేకుండా ఎనిమిది నారాయణ కాలేజీలు నడుస్తున్నాయని, ఈ విషయాన్ని ఇంటర్‌ బోర్డు అధికారులే ధ్రువీకరించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. దీనిపై మంత్రి నారాయణ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం కనీస విచారణ కూడా చేపట్టడం లేదని మండిపడ్డారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QkWA9N
via IFTTT September 29, 2018 at 08:26PM

జగనన్న రావాలి..ప్రజల కష్టాలు తీరాలి.. https://ift.tt/2zEpwUv

చంద్రబాబు పాలనపై తీవ్ర ప్రజావ్యతిరేకతమాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య,విజయనగరంః టీడీపీ ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య ఆగ్రహం వ్యక్త చేశారు. టీడీపీ ప్రభుత్వం తీరుపై  ప్రజలు  తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌ వస్తేనే మంచి జరుగుతుందని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. విజయనగరం జిల్లాలో అనేక సమస్యలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zEpwUv
via IFTTT September 29, 2018 at 07:26PM

నవరత్నాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి https://ift.tt/2DEIWwD

కర్నూలు:  నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబానికి లక్షల రూపాయల్లో లబ్ధి చేకూరుతుంద‌ని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. జూపాడుబంగ్లా మండ‌లంలోని 80 బన్నూరు గ్రామంలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పూల మాలలువేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DEIWwD
via IFTTT September 29, 2018 at 07:19PM

వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వెయిట్‌ లిఫ్టర్‌ https://ift.tt/2zEVnV8

విజ‌య‌న‌గ‌రం: దివ్యాంగురాలు, వెయిట్‌ లిఫ్టర్‌ రాజేశ్వరి వైయ‌స్‌ జగన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించింది.  పలు వెయిట్‌ లిఫ్టింగ్ పోటీల్లో గెలిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటంలేదని, సాయం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని ఆమె పేర్కొన్నారు. రాజేశ్వ‌రి ఆవేద‌న విన్న వైయ‌స్ జ‌గ‌న్ అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zEVnV8
via IFTTT September 29, 2018 at 07:12PM

రెండేళ్లుగా వడ్డీలేని రుణాలు ఇవ్వటం లేదు https://ift.tt/2t8kyuX

విజ‌య‌న‌గ‌రం:  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గొడికొమ్ము గ్రామ మహిళలు  వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిశారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు మోసం చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా వడ్డీలేని రుణాలు ఇవ్వటం లేదని, దీంతో తీసుకున్న రుణానికి ప్రతీ నెలా వడ్డీల రూపంలో రూ.3వేలు వసూలు చేస్తున్నారని రాజన్న తనయుడికి తమ ఆవేదన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2t8kyuX
via IFTTT September 29, 2018 at 07:10PM

నిత్యం ప్రజల్లో ఉండే జననేతే సీఎం కావాలి https://ift.tt/2Qgx0Cu

రావాలి జగన్‌– కావాలి జగన్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డివైయస్‌ఆర్‌ జిల్లా: నిత్యం ప్రజల్లో ఉండే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని లక్కిరెడ్డిపల్లి మండలం గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Qgx0Cu
via IFTTT September 29, 2018 at 06:48PM

ప్రతిపక్ష నేతను కలిసిన మామిడి తాండ్ర తయారీదారులు https://ift.tt/2NPULET

విజయనగరంః ఆలమందలో వైయస్‌ జగన్‌ను మామిడి తాండ్ర తయారీదారులు కలిశారు తమ బాధలు చెప్పుకున్నారు. దివంగత మహానేత  వైయస్‌ఆర్‌ హయాంలో పంచదారను సబ్సిడీ ధరలకు ఇచ్చారని, టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధరలేక ఇబ్బందిపడుతున్నామన్నారు. కోల్ట్‌ స్టోరేజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైయస్‌ జగన్‌ మామిడి తాండ్ర  తయారీదారుల సమస్యలను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NPULET
via IFTTT September 29, 2018 at 06:09PM

ఆంధ్రరాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోంది https://ift.tt/2xXkpNl

చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలిసంఘీభావ పాదయాత్ర ముగింపులో వైయస్‌ఆర్‌ సీపీ నేత మల్ల విజయప్రసాద్‌విశాఖపట్నం: ఆంధ్రరాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు మల్ల విజయప్రసాద్‌ మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xXkpNl
via IFTTT September 29, 2018 at 06:08PM

జన ప్రభంజనం https://ift.tt/2NPRV2z

– గజపతినగరంలోకి ప్రవేశంచిన ప్రజా సంకల్ప యాత్ర– జననేత వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం– జనసంద్రమైన కొత్తవలస– విజయనగరం రోడ్డువిజయనగరం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరంలో అనంతవాహినిలా సాగిపోతోంది. కొద్దిసేపటిక్రితం వైయస్‌ జగన్‌ పాదయాత్ర గజపతినగరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NPRV2z
via IFTTT September 29, 2018 at 06:06PM

భూములిచ్చి నష్టపోయాం https://ift.tt/2zF47L1

జననేతను కలిసిన జిందాల్‌ ఫ్యాక్టరీ నిర్వాసితులువిజయనగరంః జిందాల్‌ ఫ్యాక్టరీ నిర్వాసితులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు మొరపెట్టుకున్నారు. భూమిలిచ్చి నష్టపోయామని  ఆవేదన వ్యక్తం చేశారు.  ఫ్యాక్టరీ గురించి పట్టించుకోవడంలేదని వాపోయారు. ఉపాధిలేక అల్లాడిపోతున్నామని మొరపెట్టుకున్నారు. భూములిచ్చే ముందు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశపడ్డామని 11 సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోలేదన్నారు. జగనన్న వస్తాడు. మా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zF47L1
via IFTTT September 29, 2018 at 05:36PM

అన్యాయంగా తొలగించారన్నా.. https://ift.tt/2DEAwoR

జననేతను కలిసిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు విజయనగరంః వైయస్‌ జగన్‌ను కలిసిన జామి మండల ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ గోడు వినిపించారు. అక్రమంగా తొలగించారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యలు పరిష్కరించాలని జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DEAwoR
via IFTTT September 29, 2018 at 05:27PM

నాయుడికి తగ్గ సేవకుడు https://ift.tt/2zEw9Go

రాజకీయ భ్రష్టత్వానికి ఉదాహరణ ఓటుకు నోటు కేసైతే, దానికి పరాకాష్ట రేవంతిరెడ్డి దగ్గర బైటపడ్డ వేల కోట్లు.  సంచుల్లోపెట్టి నేతలను కొనడానికి వాడిన సొమ్ము ఈ కోట్లలోదో మరే కోటలోదో ఇంకా తేలలేదు. బాబుగారి వీర విధేయ రేవంతుడే 1000కోట్లాధీశుడైతే, మరి బాబుగారేపాటివారో లెక్కించడానికి కేలిక్లేటర్ సరిపోదేమో?? బాబు గారి శిష్యుడి వద్దే ఇన్ని మూటలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zEw9Go
via IFTTT September 29, 2018 at 05:20PM

రూపాయి లేని కోటీశ్వరులు https://ift.tt/2QjJF80

చంద్రబాబు చేతిలో చిల్లిగవ్వ ఉండదు. చేతికి వాచీ ఉండదు. వేలికి ఉంగరం ఉండదు. కానీ వాళ్లావిడ నారా భువనేశ్వరి మాత్రం భారతదేశపు వెయ్యికోట్ల ఆస్తిపరుల జాబితాలో ముందువరసలో ఉంటుంది. చంద్రబాబు ఆస్తుల ప్రకటనలో ఏటికేడాది కోతలుంటాయి. ఏటా ఏపుగా పెరిగే అప్పులుంటాయి. కానీ అదేమి విడ్డూరమో హెరిటేజ్ షేర్లు అమాంతం ఆకాశంలోకి దూసుకుపోతుంటాయి. పాలు, కూరలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QjJF80
via IFTTT September 29, 2018 at 05:18PM

వైయస్‌ జగన్‌ను కలిసిన జామి ముస్లింలు https://ift.tt/2MZ2kVQ

విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో జామి ముస్లింలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 350 మందికి ప్రార్థన కోసం ఉపయోగపడే  మసీదు నిర్మాణం కోసం ఎన్నిసార్లు విన్నవించుకున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే లలితా హామీ ఇచ్చి విస్మరించారన్నారు.వైయస్‌ జగన్‌ తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారని జామి ముస్లింలు తెలిపారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MZ2kVQ
via IFTTT September 29, 2018 at 05:16PM

చంద్రబాబు వ్యాఖ్యలు అమానుషం https://ift.tt/2ISUU31

వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేకే  ఆరోపణలుకిడారి హత్యకు చంద్రబాబే కారణంవైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డివిజయనగరంః ఒక ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేని తన అసమర్థతను  కప్పిపుచ్చుకునేందుకు  చంద్రబాబు దుర్మార్గమైన ఆరోపణలను వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ఖండించారు. ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.  జగన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ISUU31
via IFTTT September 29, 2018 at 05:14PM

కిర్ల నుంచి 273వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2OihJE8

విజ‌య‌న‌గ‌రం: ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 273వ రోజు పాదయాత్రను శ‌నివారం ఉదయం ఎస్‌.కోట నియోజకవర్గంలోని  కిర్ల నుంచి ప్రారంభించారు. అక్క‌డి నుంచి జామి మండలం జిడ్డేటి వలస క్రాస్‌ రోడ్డు, గోడికొమ్ము, అలమంద క్రాస్‌ రోడ్డు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OihJE8
via IFTTT September 29, 2018 at 02:28PM

28 September 2018

బాబుకు చెల్లుచీటి రాయకపోతే... https://ift.tt/2NJZ44y

సంక్షేమం గోవిందా...అభివృద్ది గోవిందా...గోవిందాటెలి కమ్యూనికేషన్‌ రంగంలో విప్లవం తెచ్చేసి, సాఫ్ట్‌వేర్‌ రంగానికి ఒక దారి చూపించేసి, ఇప్పుడు ప్రకృతి, వ్యవసాయానికి కూడా ఉద్దరించేసే పనిలో తలమునకలై వున్నానంటున్నారు మన సీఎం గారు. ఆయన మాటలెలా వుంటాయంటే..ఆయన వెనుకా ముందు ఎవరు లేరన్నట్టు, వుండరన్నట్టు...అంతకు ముందు అసలీ రాష్ట్రంలో కాదు కాదు...దేశంలోనే ఏమీ జరగలేదన్నట్టు వుంటాయి. నిద్రపోతున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NJZ44y
via IFTTT September 28, 2018 at 10:23PM

వైయ‌స్‌ జగన్‌ విజన్‌ ఉన్న నాయకుడు https://ift.tt/2xWuXMJ

అనంతపురం: వైయ‌స్‌ జగన్‌ విజన్‌ ఉన్న నాయకుడని మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌ సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్‌ 3 వేల కిలోమీటర్ల పాదయాత్రకు సంఘీభావంగా ధర్మవరం నుంచి గరిసెనపల్లి దాకా కేతిరెడ్డి పాదయాత్ర చేశారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xWuXMJ
via IFTTT September 28, 2018 at 09:31PM

దోపిడీ టార్గెట్‌గా చంద్రబాబు పాలన https://ift.tt/2zAOp3B

పుష్పగిరి ఆలయ స్థలాలు కబ్జా చేసిన టీడీపీ నేతలుపోలీసులను అడ్డుపెట్టుకొని చంద్రబాబు పాలనరాజధానిలో ఒక్క శాశ్వత ఇటుకైనా పడిందా బాబూ?వైయస్‌ఆర్‌ జిల్లా: రైతుల భూములు, ఆలయ స్థలాల దోపిడీనే టార్గెట్‌గా చంద్రబాబు పాలన కొనసాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, కడప మేయర్‌ సురేష్‌బాబు ధ్వజమెత్తారు. బాబు పాలన అంతా అవినీతి మయంతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zAOp3B
via IFTTT September 28, 2018 at 08:25PM

వైయస్‌ఆర్‌సీపీలో వంద మంది చేరిక https://ift.tt/2Ktcr6I

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిని చేసేందుకు వివిధ పార్టీల నాయకులు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ పరిధిలోని ఓజిలి మండలం రాచపాలెం, భువనగిరిపాలెంలో ఇంటింటికీ తిరుగుతూ వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ktcr6I
via IFTTT September 28, 2018 at 08:22PM

జ‌గ‌న‌న్న‌కు తోడుగా..జ‌నం నిండుగా https://ift.tt/2Ooc3s2

 రాష్ట్ర‌వ్యాప్తంగా హోరెత్తిన సంఘీభావ పాదయాత్రలువైయ‌స్ఆర్‌సీపీ నేతలకు మ‌ద్ద‌తు వెల్లువ‌నవరత్నాలను వివరించి.. ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టిన నేతలుఅమ‌రావ‌తి:  జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు నిర్వహించిన సంఘీభావ పాదయాత్రలు శుక్రవారం హోరెత్తాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నిర్వహించిన బహిరంగ సభలకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ooc3s2
via IFTTT September 28, 2018 at 07:13PM

రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకనే దాడి https://ift.tt/2Ilgn5Y

 మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిక‌ర్నూలు:  రాజ‌కీయంగా ఎదుగుద‌ల చూసి ఓర్వ‌లేక‌నే దాడి చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి అన్నారు. టీడీపీ నేత‌ల అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన వారిపై ఇనుప రాడ్లు, కర్రలతో విరుచుకు పడ్డారు. వారి దాడిలో వైయ‌స్ఆర్‌సీపీ వర్గీయులు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బ‌న‌గాన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని వెంక‌టాపురం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ilgn5Y
via IFTTT September 28, 2018 at 07:04PM

నేరగాడైన సీఎంకు శిక్ష ఉండదా? https://ift.tt/2Ohk0iJ

– రేవంత్‌  ఇంట్లో ఐటీ దాడులు చేస్తే ఎల్లో మీడియా హడావుడి ఎందుకు?– ఐటీ దాడుల్లో బయటపడుతున్న ఆస్తులు ఎవరివి?– ఓటుకు కోట్లు కేసులో దొరికిన దొంగ భావోద్వేగానికి లోనైనట్టు కథనాలు– చంద్రబాబును కాపాడుకునేందుకు ఇలా చేస్తున్నారా? – చట్టం, న్యాయం, రాజ్యాంగం తెలుగు రాష్ట్రాల్లో లేవా? – బాబును ఎందుకు అరెస్టు చేయడం లేదు?– చంద్రబాబు చట్టానికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ohk0iJ
via IFTTT September 28, 2018 at 05:45PM

వ్యవసాయంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని చెప్పడం ఎవరిని మోసం చేయడానికి బాబూ? https://ift.tt/2R42r4e

 27–09–2018, గురువారంకిర్ల, విజయనగరం జిల్లాఈ రోజు దారికి ఇరువైపులా ఎటుచూసినా మామిడి తోటలే. ఆనందంగా అనిపించింది. కానీ ఆర్‌పీపురం వద్ద కలిసిన మామిడి రైతుల కష్టాలు వినగానే ఆ ఆనందం కాస్తా ఆవిరైపోయింది.    దేశంలోని గొప్ప గొప్ప నగరాలన్నింటికీ ఈ ప్రాంత మామిడి ఎగుమతి అవుతోంది. కానీ ఇక్కడ రైతన్నల పరిస్థితి మాత్రం చాలా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2R42r4e
via IFTTT September 28, 2018 at 02:56PM

27 September 2018

టీడీపీ ప్రభుత్వానిది దగా పాలన.. https://ift.tt/2OdS7Iw

వైయస్‌ జగన్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్న మహిళలువిజయనగరంః రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడంలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌కు తమ బాధలను మహిళలు మొరపెట్టుకున్నారు..బెల్డ్‌షాపులు మాత్రం పెరిగిపోయాయని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ పేరుతో మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీలేని రుణాలంటూ, పసుపు–కుంకుమ అంటూ మోసం చేస్తున్నారని వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OdS7Iw
via IFTTT September 27, 2018 at 11:51PM

ఏం చేసావని మళ్లీ వస్తావ్ బాబూ??!! https://ift.tt/2DAZbuE

   నాలుగేళ్లుగా రాజధానిని గ్రాఫిక్స్ లో చూపిస్తున్నావ్. వ్యవసాయరంగానికి, రైతులకు నోట్లో మట్టికొట్టావ్. మద్యం బెల్టు షాపుల రద్దు అని చెప్పి సందుకో బెల్టు షాపు నీ పచ్చతమ్ముళ్లతో నడిపిస్తున్నావ్ పోలవరం 2018 అని చెప్పి ఇప్పుడు మళ్లీ మాట మారుస్తున్నావ్ హోదా గురించి దాగుడుమూతలాడి, ఇప్పుడు నోరు మూసుకున్నావ్ కేసులు, కోర్టు నోటీసుల తలబొప్పిని అమెరికా సదస్సుల టోపీలతో కవర్ చేస్తున్నావ్ డ్వాక్రా రుణమాఫీకి పైసా కూడా ఇవ్వకుండా, ఇచ్చేసామని చెబుతూ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DAZbuE
via IFTTT September 27, 2018 at 11:49PM

మామిడి చెట్టుకు మైక్రోసాఫ్ట్ https://ift.tt/2R4G5zU

సాంకేతికపరిజ్ఞానాన్నిప్రకృతినికలిపిఆంధ్రప్రదేశ్లోప్రకృతివ్యవసాయంజరుపుతున్నఅపరటెక్నాలజీదురంధరుడుచంద్రబాబు. మామిడిచెట్టుకుమైక్రోసాఫ్ట్నుకాయించినకృషీవలుడు. వంగమొక్కలకువైఫైఅమర్చినశాస్త్రవేత్త. బంతిమానులనుఈగవర్నెన్సుతోఅనుసంధానించినరైతుబాంధవుడు. డాష్బోర్డులోచెరకుపంటనుపండిస్తున్నఆదర్శరైతు. సెల్ఫోన్లో  సేంద్రీయవ్యవసాయంచేస్తున్నఅన్నదాత. ఫైబర్గ్రిడ్తోపళ్లతోటలపెంపకంచేస్తున్నఆధునికవ్యవసాయవేత్త. ఇదంతావిన్నఅంతర్జాతీయసదస్సులోనివివిధదేశాలప్రతినిధులుచంద్రబాబుకుఓకంట్లోప్రకృతిఓకంట్లోవ్యవసాయంఉందనికన్నీళ్లుపెట్టుకున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2R4G5zU
via IFTTT September 27, 2018 at 11:43PM

త్వరలోనే అధర్మ పాలనకు ముగింపు.. https://ift.tt/2DwNLrC

వైయస్‌ఆర్‌సీపీ నేత రెడ్డి తిరుపతి నాయుడువిజయనగరంః జననేత వైయస్‌ జగన్‌కు వస్తున్న స్పందన కనీవినీ ఎరగని స్థాయిలో  ఉందని మాజీ జడ్పిటీసీ,వైయస్‌ఆర్‌సీపీ నేత రెడ్డి తిరుపతి నాయుడు అన్నారు. ఏపీ  పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. ద్వాపర యుగంలో  ఎక్కడయితే అధర్మం పెరుగుతుందో, ధర్మం నశిస్తుందో.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలో నేను పుడతానని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DwNLrC
via IFTTT September 27, 2018 at 08:31PM