24 September 2018

విజయనగరంలోకి ప్రజాసంకల్పయాత్ర https://ift.tt/2DrvGeF

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర 11 జిల్లాలను పూర్తి చేసుకుంది. 12వ జిల్లా విజయనగరంలో అడుగుపెడుతున్న తొలిరోజే ఓ చారిత్రక ఘట్టానికి కూడా వేదికైంది. యువనేత ప్రజాసంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల మైలు రాయిని కూడా ఇదే రోజు చేరుకోవడం ఓ మరుపురాని సంఘటన. విజయనగరం జిల్లా ప్రతిపక్ష నేతకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DrvGeF
via IFTTT September 24, 2018 at 09:16PM

No comments:

Post a Comment