24 September 2018

పాదయాత్ర ప్రజలకు భరోసానిచ్చింది https://ift.tt/2O8081x

విజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మంచిరోజులు వస్తున్నాయనే భరోసాను ప్రజలకు కల్పించిందని పార్టీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే కాదు.. వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకంతో ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2O8081x
via IFTTT September 24, 2018 at 06:45PM

No comments:

Post a Comment