24 September 2018

చంద్రబాబు దుర్నితికి ఓటుతో బుద్ధిచెప్పాలి... https://ift.tt/2QO2vVT

గుంటూరుః రాష్ట్ర్రానికి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారా అని ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆయన నాయకత్వంలోనే పేదవాడు గొప్పవాడు, రైతు రాజు అవుతారన్నారు. చంద్రబాబు పాలనలో దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు ప్రజలు చూస్తున్నారన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను ధనార్జన కోసం వాడుకుని అవినీతికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QO2vVT
via IFTTT September 24, 2018 at 08:07PM

No comments:

Post a Comment