వైయస్ఆర్ జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలగిరి గ్రామానికి చేరుకున్నారు. పాదయాత్రగా వచ్చిన జననేతకు గ్రామస్తులు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకొని, అన్న మీరు ముఖ్యమంత్రి కావాలని కోరారు.
No comments:
Post a Comment