కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితమే పెద్దకోట కందుకూరు గ్రామానికి చేరుకుంది. వైయస్ జగన్ తన తొమ్మిదోరోజు పాదయాత్రను బుధవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆర్.కృష్ణాపురం నుంచి ప్రారంభించారు. జననేతకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
No comments:
Post a Comment