ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర లో భాగంగా గురువారంనాడు కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే పాదయాత్ర జరపనున్నారు. ఉదయంఆళ్ల గడ్డ లో ప్రారంభమై, పెద్ద చింతకుంట లమీదుగా డోర్నిపాడు మండలం భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్ రోడ్స్ , కొండాపురం, డోర్నిపాడు వరకు కొనసాగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment