ప్రజా సంకల్ప యాత్ర రెండో రోజు షెడ్యూల్ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆయన మంగళవారం పులివెందుల, కమలాపురం నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఇడుపులపాయ-వేంపల్లి రోడ్డు మీదుగా రెండో రోజు మొత్తం 12.6 కిలో మీటర్లు సాగే పాదయాత్ర నీలతిమ్మాయపల్లి సమీపంలో ముగియనుంది.
No comments:
Post a Comment