24 May 2018

జూన్‌ 11న తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రజా సంకల్ప యాత్ర

తూర్పుగోదావరి : వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జూన్‌ 11న సాయంత్రం తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ..తూర్పు గోదావరి జిల్లాలో 17 నియోజకవర్గాల్లో వైయస్‌ జగన్‌ పాదయాత్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xbgsqY
via IFTTT

No comments:

Post a Comment