30 May 2018

సోషల్ మీడియా వాలంటీర్లపై వేధింపులు అరికట్టండి https://ift.tt/2si948q

విజయవాడ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వాలంటీర్లపై రోజురోజుకు పోలీసుల వేధింపులు పెరుగుతున్నాయని, అక్రమ కేసుల బనాయింపును నిరోధించాలని రాష్ట్ర డిజిపి మాలకొండయ్యకు పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం సీనియర్ నాయకులు మల్లాది విష్ణు, పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జి. దేవేందర్ రెడ్డి తదితరులు డిజిపిని కలుసుకున్నారు. ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2si948q
via IFTTT May 31, 2018 at 04:35AM

No comments:

Post a Comment