చిత్తూరు: మతిస్థిమితం లేని ఓ చిన్నారి ఆపరేషన్కు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్థిక సాయం అందించారు. రొంపిచెర్ల మండలం దాసరిగుడెంకు చెందిన ఓ తల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలిసింది. తనS కుమారుడు గణేష్(3)కు 45 రోజుల కిందట మెదడువాపు జ్వరం వచ్చిందని, దీంతో తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రులలో సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసి చికిత్సలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IZur8T
via IFTTT May 31, 2018 at 05:54PM
No comments:
Post a Comment