31 May 2018

జూన్‌ 3 నుంచి వైయస్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ https://ift.tt/2J2Bc9V

చిత్తూరు: వైయస్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు క్రీడాకారులు హాజరుకావాలని  చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు. తిరుపతి రూరల్‌ తుమ్మలగుంటలో జూన్‌ 3 నుంచి వైయస్‌ఆర్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుంచి వీలైనన్ని జట్లు రావాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2J2Bc9V
via IFTTT May 31, 2018 at 06:52PM

No comments:

Post a Comment