30 October 2018

థర్డ్‌ పార్టీ ఎంక్వైరీకి భయమెందుకు? https://ift.tt/2PpRzjt

న్యూఢిల్లీ: వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై థర్డ్‌ పార్టీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని తాజా మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌కు మరింత భద్రత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.  ఘటనపై చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఎయిర్‌ పోర్టులో దాడి జరిగితే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PpRzjt
via IFTTT October 31, 2018 at 12:17AM

No comments:

Post a Comment