శ్రీకాకుళంఃరాష్ట్రంలో టీడీపీ అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిగిపోయారని వైయస్ఆర్సీపీ నరసన్నపేట నియోజకవర్గం సమన్వయకర్త ధర్మాన కృష్ణదాసు అన్నారు.వైయస్ జగన్ను ప్రజలు ఆశాజ్యోతిగా భావిస్తున్నారన్నా. రాష్ట్రం సర్వోతోముఖాభివృద్ధి సాధించాలంటే వైయస్ జగనే శరణ్యమన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.నరనసన్నపేట వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఎకరాలకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zZPWjo
via IFTTT December 16, 2018 at 04:43PM
No comments:
Post a Comment