శ్రీకాకుళంః నైరా ఎన్.జి.రంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వైయస్ జగన్కు సమస్యలతో కూడిన వినతిపత్రం ఇచ్చారు.వైయస్ జగన్ నేలపై మట్టిపై కూర్చొని తమ సమస్యలు వివరం గా అడిగి తెలుసుకున్నారని విద్యార్థులు తెలిపారు. ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం వల్ల నాణ్యమైన విద్య అందించలేరని విద్యార్థులు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vzvfZq
via IFTTT December 15, 2018 at 05:13PM
No comments:
Post a Comment