శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నరసన్నపేట నియోజకవర్గంలోకి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. వంశధార నదిపై పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2UNppyA
via IFTTT December 15, 2018 at 10:23PM
No comments:
Post a Comment