11 December 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన మహిళలు,కాంట్రాక్ట్‌ ఉద్యోగులు.. https://ift.tt/2t8kyuX

శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలుకావడంలేదని, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ప్రజలు వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విని జననేత భరోసా ఇస్తున్నారు.  సురక్షిత తాగునీరు లేక ఇబ్బందిపడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2t8kyuX
via IFTTT December 11, 2018 at 06:28PM

No comments:

Post a Comment