ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను మెడికల్ హబ్ చేసేస్తానని ఏడాదికోసారైనా అంటుంటారు. రాష్ట్రం నలుమూలలా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్ అయిపోతోందని ఆర్భాటంగా చెప్పుకుంటారు. కానీ రాజధాని నగరం గుంటూరు ప్రభుత్వాసుపత్రి జీజీహెచ్ అత్యున్నత ప్రమాణాలతో ప్రాణాలు గాల్లో కలుపుతోంది. దిక్కులేక, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక ప్రభుత్వాసుపత్రికి చేరిన సీరియస్ పేషంట్ల ప్రాణాలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SRtwaW
via IFTTT December 16, 2018 at 11:01PM
No comments:
Post a Comment