10 December 2018

రైతులు సంక్షోభంలో ఉంటే... డిగ్రీ పట్టాలు ఇస్తావా.. https://ift.tt/2SG4snt

చంద్రబాబు అవాస్తవ ప్రచారాలపై మేధావులు, శాస్త్రవేత్తల మౌనం ప్రమాదకరం..వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి విజయవాడః రాష్ట్రంలో పెద్దఎత్తున్న ప్రకృతి వ్యవసాయం జరుగుతుందని టీడీపీ ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేసి వ్యవసాయ రంగ సంక్షోభాన్ని దారి మళ్లీంచడానికి ప్రయత్నాలు చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SG4snt
via IFTTT December 10, 2018 at 06:22PM

No comments:

Post a Comment