శ్రీకాకుళం: అమరజీవి పొట్టి శ్రీరాములుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులుర్పించారు. నేడు పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన రోజు కావడంతో ఆయన చిత్రపటానికి వైయస్ జగన్ పూలమాల వేసి అంజలి ఘటించారు. అమరజీవి సేవలను ఈ సందర్భంగా జననేత గుర్తు చేసుకున్నారు. అనంతరం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2r756yi
via IFTTT December 15, 2018 at 03:02PM
No comments:
Post a Comment