16 December 2018

చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకో...అంబటి రాంబాబు https://ift.tt/2QUn9q8

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసికి వైకల్యం ముదిరిపోయిందనీ, అందుకనే తాను చేసిందే గొప్పది , దానినే అందరూ గుర్తించాలనేట్లుగా ప్రవర్తిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు మండిపడ్డారు. అందుకనే తెలంగాణాలో టిఆర్ఎస్ గెలిస్తే , వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకున్నదంటూ విమర్శలు చేస్తున్నారనీ, ఇలాంటి అర్ధరహితమైన విమర్శలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QUn9q8
via IFTTT December 16, 2018 at 09:17PM

No comments:

Post a Comment