9 December 2018

బాబుకు పదవి తప్ప ప్రజా సంక్షేమం పట్టదు https://ift.tt/2QjDIfE

నెల్లూరు: పదవి తప్ప ప్రజా సంక్షేమం పట్టని వ్యక్తి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్‌ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో హోదా 15 సంవత్సరాలు సాధిస్తామని ప్రగల్భాలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QjDIfE
via IFTTT December 09, 2018 at 09:21PM

No comments:

Post a Comment