ఇలా బడాయి బాబుగారు వేల కోట్లు వ్యర్థం గా తగలేస్తారు కానీ, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఖర్చు పెట్టడానికి ఖజానా ఖాళీ అని బీద ఏడుపులు మొదలెడతారు. డాబుసరి బాబుగారి పాలనలో కేవలం 500 కోట్ల రూపాయిల బకాయిలు కట్టకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రుల అసోసియేషన్ వైద్యసేవలను నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. నగదు రహిత వైద్య సేవల్లో ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్ష ఉన్నాయి. ఉద్యోగులు,
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QD0u2t
via IFTTT December 16, 2018 at 07:26PM
No comments:
Post a Comment