అమరావతి పేరుతో లక్ష కోట్లకుపైగా అవినీతిజస్టిస్ లక్ష్మణ్రెడ్డి ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలిటీడీపీపై కసితీర్చుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారుశ్రీకాకుళం: చంబల్ బందిపోట్ల కంటే దారుణంగా చంద్రబాబు కోటరీ ఆంధ్రప్రదేశ్ను దోచుకుంటుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వ మాజీ అధికారులు, మేధావులే చెబుతున్నారన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PrrAF8
via IFTTT December 10, 2018 at 06:18PM
No comments:
Post a Comment