శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు చేసింది శూన్యం...వైయస్ఆర్సీపీ సీఇసీ సభ్యుడు సూరిబాబు..శ్రీకాకుళంః జిల్లాకు టీడీపీ ప్రభుత్వం చేసింది శూన్యమని వైయస్ఆర్సీపీ సీఇసీ సభ్యుడు అందవరపు సూరిబాబు మండిపడ్డారు.జిల్లాలో ఒక ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదన్నారు.చంద్రబాబు పట్ల ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.శ్రీకాకుళం జిల్లాలో సగం పాదయాత్ర పూర్తయిందని,వైయస్ జగన్కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు.అన్నివర్గాల ప్రజలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PEvTfw
via IFTTT December 15, 2018 at 05:05PM
No comments:
Post a Comment