9 December 2018

రైతులను చంద్రబాబు నమ్మించి మోసం చేశారు... https://ift.tt/2Lckdjz

 శ్రీకాకుళం రైతులు గోడు.. శ్రీకాకుళంః వైయస్‌ఆర్‌ హయాంలో వ్యవసాయాన్ని పండగ చేశారని రైతులు అన్నారు.రైతులకు ధాన్య రవాణా ఖర్చు కూడా ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు.ప్రస్తుత పాలకులు రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను శ్రీకాకుళం రైతులు కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. మహానేత వైయస్‌ హయాంలో రైతులకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Lckdjz
via IFTTT December 09, 2018 at 08:27PM

No comments:

Post a Comment