10–12–2018, సోమవారం, నందగిరిపేట, శ్రీకాకుళం జిల్లా. ఈరోజు శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. వంజంగి గ్రామ రైతన్నలు కలిశారు. వంశధార ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు చెందిన 27వ డిస్ట్రిబ్యూటరీ నుంచి పిల్లకాలువను తవ్వకపోవడంతో తమ గ్రామంలోని నరసింగరావు చెరువుకు నీరందడం లేదన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L7CgHz
via IFTTT December 11, 2018 at 02:43PM
No comments:
Post a Comment