17 December 2018

వైయ‌స్‌ జగన్‌ చాంబర్‌లోకి మ‌ళ్లీ వర్షపు నీరు https://ift.tt/2Glg5P7

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ తాత్కాలిక భవనాల డొల్లతనం మ‌రోమారు బ‌య‌ట‌ప‌డింది. పెథాయ్ తుపాన్ కార‌ణంగా కురుస్తున్న వ‌ర్షాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ చాంబ‌ర్‌లోకి మ‌ళ్లీ వ‌ర్షం నీరు వ‌చ్చి చేరింది.   ఈ ఏడాది మే నెల‌లో కురిసిన చిన్నపాటి వర్షానికే.. అసెంబ్లీ తాత్కాలిక భవనంలోని ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లోకి నీరు చేరిన విషయం తెలిసిందే. గతంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Glg5P7
via IFTTT December 17, 2018 at 05:39PM

No comments:

Post a Comment