12–12–2018, బుధవారం, నక్కపేట క్రాస్, శ్రీకాకుళం జిల్లా శిథిలమైన ఒక ప్రహరీ గోడ పక్కగా ఉదయం పాదయాత్ర సాగింది. ఒకప్పుడు ఘనచరిత్ర కలిగిన ఆమదాలవలస చక్కెర ఫ్యాక్టరీ అది. నేడు ఆ వైభవం గత చరిత్రగా మిగిలిపోయింది. ఆ పాపానికి బాబుగారే కారణమన్నారు.. రైతన్నలు. ఆయన గత హయాంలో కమీషన్ల కోసం కారుచౌకగా ఆ ఫ్యాక్టరీనే అమ్మేశారు. దానిపై
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GgBqJy
via IFTTT December 13, 2018 at 02:52PM
No comments:
Post a Comment