న్యూఢిల్లీ: బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్రా జాలర్లు పాకిస్థాన్ కోస్టు గార్డు చెరలో చిక్కుకున్నారని, వారిని విడిపించాలని ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిలు కోరారు. ఇవాళ బాధిత కుటుంబ సభ్యులతో కలిసి వైయస్ఆర్సీపీ నేతలు కేంద్ర మంత్రిని కలిశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GfqDPN
via IFTTT December 13, 2018 at 05:58PM
No comments:
Post a Comment