17 December 2018

తిత్లీ తుఫాను సహాయాన్ని మింగేసిన పచ్చ చొక్కాలు https://ift.tt/2ErVSF3

శ్రీకాకుళం తిత్లీ తుఫాను వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు తమను ఆదుకోలేదని పలురువు రైతులు ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో వాపోయారు. సోమవారం పాదయాత్ర చేస్తున్న జననేతను కలుసుకును తమ సమస్యలను విన్నవించారు.  జిల్లాలోని నరసన్నపేట మండలంలోని ప్రజలను అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని వారు తెలిపారు.  మిగిలిన మండలాల్లో కూడా నష్టపరిహారంగా వచ్చిన దానిలో సగం మొత్తాన్ని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ErVSF3
via IFTTT December 17, 2018 at 04:38PM

No comments:

Post a Comment