17 December 2018

సింధుకు వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు https://ift.tt/2Epf4D8

అమ‌రావ‌తి: వ‌ర‌ల్డ్ టూర్ ఫైన‌ల్స్ టైటిల్ గెలిచిన భార‌తీయ ఫ్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించిన పీవీ సింధుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. సింధు విజ‌యం 2018 ఏడాదిని చిర‌స్మ‌ర‌ణీయం చేసింద‌ని అన్నారు. రాష్ట్రం గ‌ర్వించ‌ద‌గ్గ ఈ తెలుగు తేజం రాబోయే కాలంలో మ‌రిన్ని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Epf4D8
via IFTTT December 17, 2018 at 02:58PM

No comments:

Post a Comment