శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఉత్తరాంధ్ర వెలమ సంఘం ప్రతినిధులు సోమవారం కలిశారు. ఉత్తరాంధ్రలో అధిక సంఖ్యలో ఉన్న వెనుకబడి ఉన్నామని వెలమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రతినిధులు వైయస్ జగన్ను కోరారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ebozpm
via IFTTT December 10, 2018 at 05:33PM
No comments:
Post a Comment